Total Pageviews

Monday, September 13, 2010

తెలంగాణా లో జరుగుతున్న పరిణామాలు


ఈటేవల తెలంగాణా లో జరుగుతున్న పరిణామాలు తెలంగాణా వాదాన్నే సమాధి చేసే టట్టు కనపడుతున్నాయి. ఉద్యమం అతివాద తీవ్రవాద రూపు దలుస్తున్దన్నట్లు కనిపిస్తుంది. తెరాస తప్ప మిగత రాజకీయ పార్టి నేతలను రోడ్ల ఫై తిరగానీయము వారి పై దడి చేస్తాము అని డిసెంబర్ ౩౧ తరువాత సునామి భూకంపాలు వస్తాయనే కెసిఆర్ వ్యాఖ్యలు చూస్తే ఒక కాశ్మీర్ ఒకప్పటి పంజాబ్ ఖలిస్తాన్ ఉద్యమాలు జ్ఞప్తికి వస్తున్నాయి. ఆంధ్ర లో తీవ్రవాద పోకడలు ఇలాగే కొనసాగితే కేంద్రం ఊరుకొంటుంద లేక కలిస్తాన్ ఉద్యమం లా అనిచివేయ్యద వీటన్న్తికి స్టూడెంట్ జాక్ సమాధానం చెప్పాలి కెసిఆర్ కి పొయ్యేది ఈమి లేదు బలి అయ్యేది విద్యార్ధులే. విద్యార్ధులు విద్యార్ధి నాయకులు జరా సొంచయించండి!!!!
పొత్తూరి శ్రీనివాస్
సంపాదకులు సత్యాగ్రహం వీక్లీ

Tuesday, July 20, 2010

telugutammula veera agraham


మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు అర్రెస్ట్ ని వ్యతిరేకిస్తూ తెలుగు తమ్ములు ఆందోళన చెయ్యటం న్యాయమే కాని హర్షించా తగినది కాదు అని పలువురు అబిప్రాయా పడుతున్నారు. అహింసా మార్గము లో బాబ్లి ని సందర్సిన్చాతానికి వెళ్ళాను అని చంద్ర బాబు చెబుతున్నారు. అయన అర్రెస్ట్ ని జీర్ణించుకోలేని తెలుగు తమ్ముళ్ళు హింస మార్గం లో నిరసన తెలియ చేస్తూ నగరం లోని పోస్ట్ ఆఫీసు మరియు టెలిఫోన్ కార్యాలయం తగుల పెట్టారు. దీని వెనుక ముందస్తు ప్రణాళిక వున్నట్లు ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.

Friday, June 5, 2009

ill legal vs im moral


చట్ట విర్రుదానికి నైతికంగా విరుద్ధనికి మధ్య గీత లేక పోవడమే సమజని పీడిస్తున్న పెద్ద ర్గ్మత . ఉదాహరణకి లంచం అనేది ఇల్లెగల్, వభిచారం ఇమ్మొరల్ .కాని వభిచారం కూడా చట్ట వయతిరేకమిన నేరమ్ గ పరిగణన పొందుతోంది. ఇతేయ్ దీనికి ఉద్దేశించిన చట్టం పేరు ప్రేవెంషన్ అఫ్ ఇమ్మొరల్ ట్రాఫిక్ ఆక్ట్. లంచం ఇవ్వడం తీసుకోవడం రెండు నీరమే. అలాగే కట్నం ఇవ్వడం తీసుకోవడం రెండు నేరమె. అయిన ఆచరణలో లంచం కాని కట్నం కానీ తీసుకోవడం మాత్రమె నేరమ్గ భావిస్తున్నాం. విషయం చట్టం లో ఇంత స్పష్టంవున్నపటికి చట్టని కాపాడాల్సిన బాధ్యత ను భుజాల కేత్తుకున్న వారెవరు దీని పై దృష్తి పెట్టిన ధకలలు లేవు.

ఇక వభిచారం విషయానికి వొస్తెయ్ ముందుగ అది అనియితికమా అక్రమామ రెండు కాక చట్ట విరుద్ధమ అనేది తేల్చుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు అది కేవలం అనేఇతికం అందుకే సంబంధిత చట్టాలు PITA అన్నారు.ఆ త్రరువాత అది చట్ట విర్రుధం అయ్యింది. అయినప్పటికి చట్టని మార్చలేదు. మార్చనతవరకు అది అన్నైతికం గానే వుంటుంది. అటువంటి పరిస్థితులలో ఆ వ్యవహారాని ఎదుర్కునే అధికరారం హక్కు బాధ్యత సమాజం అంతటికి లభిస్తుంది. అప్పుడు .... 'చట్టం అందరి చేతులోకి పోతుంది" ఈ విపరినమ్మని అడ్డుకోవలిని అనుకొంటే చట్టని మార్చి "prevention of prostitution or Flush trade Act" తేఅవాలి.

P.V.R.Gopinath

Senior journalist

Thursday, March 5, 2009

కీ ఇవ్వనున్న జయలలిత


నగరానికి చెందిన సినిమాతార జయలలిత తాజా గ "కీ" అనే సందేసాత్మక చిత్రాని నిర్మించారు. ఆత్మహత్యలు పెరిగిపోథున్న ప్రస్తుత పరిస్థితులలో వాటి నివారణ ఎక్కడో లేదు మన చేతుల్లో నే వుంది అన్నది ఈ చిత్రం యొక్క సారాంశం. తనికెళ్ళ భరణి దర్సకత్వం వహించిన ఈ చిత్రం లో షఫీ ముఖ్య భూమిక పోషించారు. సిరా తో అంతర్జాతియ విమర్శకుల నుంచి ప్రసంసలు అందుకొన్న భరణి ఈ చిత్రం తో ఎన్ని సంచలనాలు సృష్టిస్టారో చూడాలి. నిర్మాత గ తనకి ఎంతో తృప్తి నిచ్చిన ఈ చిత్రాని త్వరలొనే విడుదల చేస్స్తానని జయలలిత తెలిపారు.

Sunday, March 1, 2009

నిజమైన కధనం


గుంటూరు జిల్లా కలెక్టర్ బదిలీ విషయం లో మనం ఉహిన్చిన్దే జరిగింది. కొత్త కలెక్టర్ గ జయేష్ రంజన్ బాధ్యతలు స్వీకరించడానికి నగరానికి బయలుదేరినట్లు తెలిసింది. నగరానికి వొస్తున్న కొత్త కలెక్టర్ కి గరం గరం గుంటూరు హార్దిక స్వాగతం పలుకుతుంది. మనస్తత్వ శాస్త్ర నిపుణులైన జయేష్ రంజన్ జిల్లా రాజకీయ నాయకులను ఎంత వరకు మెప్పించ గలరో వీచి చూదాం.

Wednesday, February 25, 2009

డామిట్ !!!! కద అడ్డం తిరిగింది


జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు కి అనుకోని సంఘటన ఎదురుయ్యింది. తానూ ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినది అన్నట్లు తన పిలుపు మేరకు వొచ్చిన జనం తనని తన్నినంత పని చేసారు. వివరాలోకి వెళ్తే బుధవారం నాడు చిలకలూరిపేట పట్టణం లో కొన్ని ఆటోల తో పుల్లారావు ప్రచారం నిర్వహించారు. దాని సారాంసం ఏమిటిఅనగ ప్రభుత్వం ఇటీవల పేదల నివేస స్థలాల కోసం నాలుగు కోట్ల రూపాయలతో 52 ఎకరాల స్థలమ్ కొన్నది. అది బుధవారం నాడు పంపిణి చేస్తారు అని స్థలం కావాల్సిన వారు MRO కార్యాలయంకి రావాలని. ఐతే ఈ ప్రకటన పుల్లారావు గారు అత్యుస్త్సాహం తో చేసిందీ. దీనికి MRO కి సంబంధం లేదు అని అక్కడికి చేరుకొన్న ప్రజలకు పోలీసులు చెప్పటం తో జనం పుల్లారావు ని అక్కడే ఉన్న నన్నపనేని రాజకుమారి ని బండ బూతులు తిట్టారు. అంతటి తో ఆగక వారిని అరెస్టు చెయ్యాల్సిందే అని పోలీసుల పై వొత్తిడి తెచ్చారు. దీంతో చేసేది లేక పోలీసులు నాయకులని అరెస్టు చేసారు. ఈ సందర్భంగా అక్కడ వున్న వృద్ధుడు ఒకరు "ప్రత్తి రైతులను మోసగిద్దామని IP పెట్టటానికి ప్రయత్నించిన పుల్లారావు ని నమ్మి ఇంట మంది వొచ్చారు ఈ జనానికి బుద్ధి లేదు" అని వ్యాఖ్యానించారు. ఈ సంఘటన లో కొసమెరుపు ఏమిటంటే పుల్లరావుని విడుదల చేసిన పోలీసులు ప్రచారానికి ఉపయోగించిన ఆటో లని వోదలలేదు.

Tuesday, February 24, 2009

కోట సైదయ్య కి ఘాటైన అవమానం

శివరాత్రి సందర్బంగా కొట్టపకొండ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో నరసరావుపేట మాజీ ఎమ్పే కోట సైదయ్య కి దారుణమైన అవమానం జరిగింది. మాజీ మంత్రి, కోడెల శివ ప్రసాద్ తన అనుచరులైన కొంత మంది రౌడి శీటర్లతో దివా దర్సనకి వొచ్చారు. అప్పటికే క్యూ లో లక్షలాది మంది భక్తులు వేచివున్నారు. అయినప్పటికీ కోడెలను ముఖద్వారంగుండా లోనికి అనుమతించారు అక్కడి పోలీసులు. అయితే తమ నాయకుడి తో తమనుకూడా లోపలికి అనుమతించాల్సిందే అంటు అనుచరులు పట్టు పట్టారు. దీనితో పేద ఎత్తున థోపులత జరిగింది. ఈ సందర్బంగా దైవ దర్శనానికి వొచ్చిన కోట సైదయ్య ను అక్కడే వున్నా పోలీసులు తోసివెసారు. తానూ ఆ ప్రాంత మాజీ ఎమ్పీ అని ఆయన అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ని బ్రతిమిలాడుకొని దర్శనం చేసుకొన్నారు. ఈ సంగటన చూసిన భక్తులు "కర్ర ఉన్న వాడిదే బర్రె " అనుకొన్నారు.